ఒమన్లో పెరగనున్న బంగారం కొనుగోళ్లు..
- July 25, 2024
మస్కట్: బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకాలను 15 శాతం నుండి 6 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ ప్రవాసులు బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఒమన్ సుల్తానేట్లోని బంగారు వర్తకులు, ఆభరణాల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల నుంచి కొనుగోలు చేసిన బంగారం అధిక నాణ్యతతో ఉంటుందని నమ్మకం ఉండటంతో ప్రవాసులను మరింత బంగారం కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు. “తగ్గిన దిగుమతి సుంకంతో కూడా, భారతదేశంతో పోలిస్తే ఒమన్లో బంగారం దాదాపు 5 శాతం తక్కువ ధరకే ఉంటుంది. ఈ దిగుమతి సుంకం తగ్గింపు ఒమన్లో బంగారం మరియు నగల కొనుగోళ్లను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.’’ అని మలబార్ గోల్డ్ & డైమండ్స్లో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









