వార్షిక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఖతార్ రైల్
- July 04, 2015
పవిత్ర రమదాన్ ఉత్సవాల్లో భాగంగా, ఖతార్ రైల్వే వారు (ఖతార్ రైల్) తమ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనిద్వారా తమ సిబ్బంది, వారి కుటుంబాలు, చిన్నారులు స్నేహపూర్వక వాతావరణంలో సన్నిహితమై, అభిప్రాయాలు కలబోసుకుని, జట్టు స్పూర్తిని వారిలో నింపగలమని ఆశిస్తున్నట్టు ఇందులో పాల్గొన్న ఖతార్ రైల్ ఎం. డి. మరియు ఎక్జీక్యూటివ్ కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ తుర్కీ అల్-సుబేయి మరియు సీ. ఈ .ఓ. అహ్మద్ అల్-ముహన్నదీ చెప్పారు. అనంతరం, సిబ్బంది నిరంతర కఠిన శ్రమకు గుర్తింపుగా వివిధ బహుమతులను వారికి బహూకరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







