వార్షిక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఖతార్ రైల్
- July 04, 2015
పవిత్ర రమదాన్ ఉత్సవాల్లో భాగంగా, ఖతార్ రైల్వే వారు (ఖతార్ రైల్) తమ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. దీనిద్వారా తమ సిబ్బంది, వారి కుటుంబాలు, చిన్నారులు స్నేహపూర్వక వాతావరణంలో సన్నిహితమై, అభిప్రాయాలు కలబోసుకుని, జట్టు స్పూర్తిని వారిలో నింపగలమని ఆశిస్తున్నట్టు ఇందులో పాల్గొన్న ఖతార్ రైల్ ఎం. డి. మరియు ఎక్జీక్యూటివ్ కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ తుర్కీ అల్-సుబేయి మరియు సీ. ఈ .ఓ. అహ్మద్ అల్-ముహన్నదీ చెప్పారు. అనంతరం, సిబ్బంది నిరంతర కఠిన శ్రమకు గుర్తింపుగా వివిధ బహుమతులను వారికి బహూకరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









