ఇండియా చేరుకున్న థాయిలాండ్ ప్రధాని
- June 16, 2016
థాయ్లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చానో వో చా మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్నారు. సతీసమేతంగా ఆయన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకోగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజు ఘనస్వాగతం పలికారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రయూత్ భేటీ కానున్నారు. రక్షణ, భద్రత, శాస్త్ర, సాంకేతికత అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







