మొదలైన ఖైరతాబాద్ వినాయక చవితి సందడి
- June 16, 2016
వినాయకచవితి వచ్చిందంటే తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం మెత్తం ఖైరతాబాద్ వినాయకునిపైనే అందరి చూపు ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఒక అవతారంలో భక్తులను కనువిందు చేస్తుంటాడు. అంత ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్ భారీ గణపతి విగ్రహ తయారీకి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పూజ చేస ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు, ఉత్సవకమిటీ చైర్మన్, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు ఏవిధంగా భక్తులకు దర్శనిమిస్తాడో చూడాలంటే సెప్టెంబర్5 వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









