సౌదీలో రోడ్డు ప్రమాదం..కువైట్కు చెందిన భారతీయుడు మృతి
- August 12, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయుడు సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 45 ఏళ్ల రియాస్ రంజాన్ సౌదీలో హజ్ చేస్తూ సౌదీలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరిగి కువైట్ వస్తుండగా.. అతను నడుపుతున్న కారు గురువారం తైఫ్ గవర్నరేట్లోని రావ్దాన్ వద్ద ప్రమాదానికి గురైంది. అతని భార్య ప్రసీన, పిల్లలు లియానా, రియోన్, ఎసోనియా రంజాన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాస్ కువైట్లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









