సౌదీలో రోడ్డు ప్రమాదం..కువైట్కు చెందిన భారతీయుడు మృతి
- August 12, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయుడు సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 45 ఏళ్ల రియాస్ రంజాన్ సౌదీలో హజ్ చేస్తూ సౌదీలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరిగి కువైట్ వస్తుండగా.. అతను నడుపుతున్న కారు గురువారం తైఫ్ గవర్నరేట్లోని రావ్దాన్ వద్ద ప్రమాదానికి గురైంది. అతని భార్య ప్రసీన, పిల్లలు లియానా, రియోన్, ఎసోనియా రంజాన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాస్ కువైట్లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!