సౌదీలో రోడ్డు ప్రమాదం..కువైట్కు చెందిన భారతీయుడు మృతి
- August 12, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయుడు సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 45 ఏళ్ల రియాస్ రంజాన్ సౌదీలో హజ్ చేస్తూ సౌదీలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరిగి కువైట్ వస్తుండగా.. అతను నడుపుతున్న కారు గురువారం తైఫ్ గవర్నరేట్లోని రావ్దాన్ వద్ద ప్రమాదానికి గురైంది. అతని భార్య ప్రసీన, పిల్లలు లియానా, రియోన్, ఎసోనియా రంజాన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రియాస్ కువైట్లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









