శుభవార్త..ప్రయాణ నిషేధం ఆటోమేటిక్ గా ఎత్తివేత..!
- August 17, 2024
యూఏఈ: ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడానికి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఒక కేసు పరిష్కరించబడిన తర్వాత ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ (MoJ) తన తాజా అడ్వైసరీలో తెలిపింది. ఒకరి ప్రయాణ నిషేధాన్ని తొలగించడానికి అవసరమైన విధానాలు తొమ్మిది నుండి సున్నాకి తగ్గించబడ్డాయని మంత్రిత్వ శాఖ ఒక చిన్న వీడియోలో తెలిపింది. గతంలో నిషేధం రద్దు కోసం క్లియరెన్స్, కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కానీ ఇప్పుడు ఇవి అవసరం లేదు. MoJ వెంటనే ట్రావెల్ బ్యాన్ రిమూవల్ ఆర్డర్పై చర్య తీసుకుంటుందని, ప్రాసెసింగ్ సమయం ఒక పని నుండి కేవలం కొన్ని నిమిషాలకు తగ్గించబడుతుందని వెల్లడించింది. ఈ చొరవ యూఏఈ జీరో గవర్నమెంట్ బ్యూరోక్రసీ ప్రోగ్రామ్లో భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు









