ఒమన్లోకి మద్యం తరలింపు.. ముఠా అరెస్ట్
- August 21, 2024
మస్కట్: ముసందం గవర్నరేట్లోకి పెద్ద మొత్తంలో మద్య పానీయాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఆరుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. కోస్ట్ గార్డ్ పోలీసుల బృందం రెండు వేర్వేరు బోట్లలో ఆసియాకు చెందిన ఆరుగురు వ్యక్తులను, వారి వద్ద నుంచి భారీగా మదాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







