ఎన్నారైలకు పింఛను ఆన్లయిన్లో లభ్యం
- June 17, 2016
జాతీయ పింఛన్ పథకంలో చేరాలనుకుంటున్న ఎన్ఆర్ఐలకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటివరకు ఈ పథకాన్ని పొందాలంటే ఎన్ఆర్ఐలు స్వయంగా సంబంధిత బ్యాంకుకు విచ్చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా కూడా ఈ పథకాన్ని పొందవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 'ఇక నుంచి ఎన్ఆర్ఐలు ఈ-ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ద్వారా ఇంటి నుంచే పథకాన్ని పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్కార్డు లేదా పాన్కార్డు కలిగి ఉంటే సరిపోతుంది' అని ఉన్నతాధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసులను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







