ఎన్నారైలకు పింఛను ఆన్లయిన్లో లభ్యం
- June 17, 2016
జాతీయ పింఛన్ పథకంలో చేరాలనుకుంటున్న ఎన్ఆర్ఐలకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటివరకు ఈ పథకాన్ని పొందాలంటే ఎన్ఆర్ఐలు స్వయంగా సంబంధిత బ్యాంకుకు విచ్చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా కూడా ఈ పథకాన్ని పొందవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 'ఇక నుంచి ఎన్ఆర్ఐలు ఈ-ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ద్వారా ఇంటి నుంచే పథకాన్ని పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్కార్డు లేదా పాన్కార్డు కలిగి ఉంటే సరిపోతుంది' అని ఉన్నతాధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసులను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









