కమ్మని స్వరాలు - 'సాహసం స్వాసగా సాగిపో'
- June 17, 2016
అక్కినేని నాగచైతన్య, మాంజిమా మోహన్ జంటగా నటించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యూనిట్ సభ్యులు హాజరయ్యారు. గురు ఫిల్మ్స్ ఇండియా పతాకంపై గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. రవీందర్ రెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









