కమ్మని స్వరాలు - 'సాహసం స్వాసగా సాగిపో'
- June 17, 2016
అక్కినేని నాగచైతన్య, మాంజిమా మోహన్ జంటగా నటించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యూనిట్ సభ్యులు హాజరయ్యారు. గురు ఫిల్మ్స్ ఇండియా పతాకంపై గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. రవీందర్ రెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







