జాఫ్నాలో దురైయప్ప మైదానం ప్రారంభo
- June 17, 2016
శ్రీలంకలోని జాఫ్నాలో దురైయప్ప మైదానం ప్రారంభమైంది. దురైయప్ప మైదానాన్ని ప్రధాని నరేంద్రమోడీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు. మైదానంలో సిరిసేన, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సంయుక్తంగా స్టేడియాన్ని ప్రారంభించడం జరిగింది. దురైయప్ప మైదానాన్ని శ్రీలంక ప్రజలకు మోడీ, సిరిసేన అంకితమిచ్చారు. మైదానం పునర్నిర్మానికి భారత్ రూ. 7 కోట్ల సాయం చేసింది. దురైయప్ప మైదానం పునర్నిర్మాణానికి సాయం చేసిన భారత్కు మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







