శ్రీవారిని దర్శించుకున్నా తెలంగాణ మంత్రులు..
- June 19, 2016
తెలంగాణ మంత్రులు హరీష్రావు, తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన మంత్రులు వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయపూజారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









