శ్రీవారిని దర్శించుకున్నా తెలంగాణ మంత్రులు..

- June 19, 2016 , by Maagulf
శ్రీవారిని దర్శించుకున్నా తెలంగాణ మంత్రులు..

 తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన మంత్రులు వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయపూజారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com