హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి..
- June 19, 2016
హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంధ్యాల వర్థంతి సందర్భంగా నగరంలో ఈనెల 17-19 తేదీల్లో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన సన్నిహితులు మాధవపెద్ది సురేష్ తెలిపారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పెట్టింది పేరని కొనియాడారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటును ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









