హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి..
- June 19, 2016
హాస్యబ్రహ్మ జంధ్యాల 15వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంధ్యాల వర్థంతి సందర్భంగా నగరంలో ఈనెల 17-19 తేదీల్లో పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన సన్నిహితులు మాధవపెద్ది సురేష్ తెలిపారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పెట్టింది పేరని కొనియాడారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటును ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







