బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్పూర్లో యోగా దినోత్సవo
- June 19, 2016
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్పూర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ శిబిరం వద్ద దాదాపు 3వేల మందితో వేకువ జామున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాకిస్థాన్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాజస్థాన్ రాష్ట్రం వెంట భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్ శిబిరాన్ని జోధ్పూర్లో ఏర్పాటు చేశారు. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీలతో పాటు ఎస్ఎస్బీలకు చెందిన దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బంది దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







