బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్పూర్లో యోగా దినోత్సవo
- June 19, 2016
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో ఈనెల 21న జోధ్పూర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ శిబిరం వద్ద దాదాపు 3వేల మందితో వేకువ జామున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాకిస్థాన్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాజస్థాన్ రాష్ట్రం వెంట భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్ శిబిరాన్ని జోధ్పూర్లో ఏర్పాటు చేశారు. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీలతో పాటు ఎస్ఎస్బీలకు చెందిన దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బంది దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







