రంజాన్ తోఫా పథకం అమలు ..
- June 19, 2016
నగరంలోని పౌరసరఫరాలశాఖ గిగ్డంగులను ఆదివారం ఏపీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 1 నుంచి చంద్రన్న రంజాన్ తోఫా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల మందికి రంజాన్ తోఫా సరకులు పంపీణి చేస్తామని తెలిపారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాలశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని, త్వరలో జనాభాకు తగ్గట్టుగా డీలర్లను పెంచే యోచన ఉందని వెల్లడించారు. సబ్కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్ పెంపు ఉంటుందన్నారు. సర్వే తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







