రంజాన్ తోఫా పథకం అమలు ..
- June 19, 2016
నగరంలోని పౌరసరఫరాలశాఖ గిగ్డంగులను ఆదివారం ఏపీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జూలై 1 నుంచి చంద్రన్న రంజాన్ తోఫా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల మందికి రంజాన్ తోఫా సరకులు పంపీణి చేస్తామని తెలిపారు. సాంకేతిక విధానాలతో పౌరసరఫరాలశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని, త్వరలో జనాభాకు తగ్గట్టుగా డీలర్లను పెంచే యోచన ఉందని వెల్లడించారు. సబ్కమిటీ నిర్ణయం తర్వాత డీలర్ల కమిషన్ పెంపు ఉంటుందన్నారు. సర్వే తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







