పోర్ట్‌ బ్లెయిర్ ఇక పై శ్రీ విజయపురం

- September 13, 2024 , by Maagulf
పోర్ట్‌ బ్లెయిర్ ఇక పై శ్రీ విజయపురం

అండమాన్‌ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక పై దానిని ‘శ్రీ విజయపురం' గా వ్యవహరించాలని నిర్ణయించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com