మంత్రులకు...కార్యదర్శులకు వార్షిక బోనస్ నిలిపివేత
- June 20, 2016
మస్కట్ - ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంత్రులు, కార్యదర్శులకు మరియు వారి సమానమైనవారికి వార్షిక బోనస్ ను నిలిపివేయనున్నారు. చమురు ధరలు తగ్గిపోవడంతో ప్రతిస్పందనగా ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు భాగంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయి అని చెప్పారు.
మంత్రి ఒక ప్రకటనలో పేర్కొంటూ , ప్రభుత్వ వ్యయం దాని వినియోగంపై పునశ్చరణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరియు చమురు ఆదాయాల క్షీణత వల్ల కలిగే లోటును తగ్గించడానికి కాని, చమురు యొక్క ఆదాయాలు గణనీయంగా పెంచడానికి మరియు ఆదాయాల యొక్క ప్రధాన వనరుగా చమురుపై ప్రభుత్వం యొక్క భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







