మంత్రులకు...కార్యదర్శులకు వార్షిక బోనస్ నిలిపివేత

- June 20, 2016 , by Maagulf
మంత్రులకు...కార్యదర్శులకు  వార్షిక బోనస్ నిలిపివేత

మస్కట్ - ఆర్ధిక  మంత్రిత్వ శాఖ మంత్రులు, కార్యదర్శులకు మరియు వారి సమానమైనవారికి  వార్షిక బోనస్ ను నిలిపివేయనున్నారు. చమురు ధరలు తగ్గిపోవడంతో  ప్రతిస్పందనగా ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు భాగంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయి అని చెప్పారు.
మంత్రి  ఒక ప్రకటనలో పేర్కొంటూ , ప్రభుత్వ వ్యయం దాని  వినియోగంపై పునశ్చరణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరియు చమురు ఆదాయాల క్షీణత వల్ల కలిగే లోటును తగ్గించడానికి కాని,  చమురు యొక్క  ఆదాయాలు గణనీయంగా  పెంచడానికి మరియు ఆదాయాల యొక్క ప్రధాన వనరుగా చమురుపై ప్రభుత్వం యొక్క భారాన్ని  తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com