అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు
- July 05, 2015
ఉత్తర అమెరికా తెలుగు సంగం(నాట్స్) లాస్ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు జాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతిని కలిపి ఉంచుతున్న నాట్స్ని అభినందించారు. నాట్స్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తనికెళ్ల భరణి,సిరాశ్రీ,భాస్కరభట్ల,గజల్ శ్రీనివాస్,గీత మాధురి తదితరులు పాల్గొన్నారు. 2017లో నాట్స్ తెలుగు సంబరాలను చికాగోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









