అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు
- July 05, 2015
ఉత్తర అమెరికా తెలుగు సంగం(నాట్స్) లాస్ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు జాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతిని కలిపి ఉంచుతున్న నాట్స్ని అభినందించారు. నాట్స్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తనికెళ్ల భరణి,సిరాశ్రీ,భాస్కరభట్ల,గజల్ శ్రీనివాస్,గీత మాధురి తదితరులు పాల్గొన్నారు. 2017లో నాట్స్ తెలుగు సంబరాలను చికాగోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









