అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు
- July 05, 2015
ఉత్తర అమెరికా తెలుగు సంగం(నాట్స్) లాస్ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు జాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతిని కలిపి ఉంచుతున్న నాట్స్ని అభినందించారు. నాట్స్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తనికెళ్ల భరణి,సిరాశ్రీ,భాస్కరభట్ల,గజల్ శ్రీనివాస్,గీత మాధురి తదితరులు పాల్గొన్నారు. 2017లో నాట్స్ తెలుగు సంబరాలను చికాగోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







