జింబాబ్వే ను వోడించిన భారత్
- June 20, 2016
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి చవిచూసిన భారత్ రెండో టీ20లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టును 99 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లే మ్యాచ్ను గెలిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి జింబాబ్వే 99 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 103 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్స్ రాహుల్ 47, మన్దీప్ సింగ్ 52 పరుగులు చేశారు. శరణ్ 4, బుమ్రా 3, కులకర్ణి, చాహల్ చెరొక వికెట్ తీసుకున్నారు. 31 పరుగులు చేసిన మూర్.. జింబాబ్వే తరఫున హైయెస్ట్ స్కోరర్.
శరణ్ 4 ఓవర్లలో కేవలం పది పరుగులే ఇవ్వగా.. బుమ్రా 11 పరుగులే ఇచ్చాడు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







