ఆకృతి సంస్థ అవార్డుల ప్రదా నోత్సవం..

- June 20, 2016 , by Maagulf
ఆకృతి సంస్థ అవార్డుల ప్రదా నోత్సవం..

ఆకృతి సంస్థ రజతోత్సవ సంబరాల సందర్భంగా ఈ నెల 23న ప్రముఖ సినీ నటుడు ఎం.సాయికుమార్‌కు పెంటమరాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానోత్సవం రవీంద్రభారతిలో జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆకృతి సుధాకర్‌ వెల్లడించారు. సోమవారం హైదర్‌గూడలోని ఎనఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శర త జ్యోత్య్పారాణి, సినీ దర్శకుడు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, మిమిక్రీ కళాకారుడు బుర్రా మోహనకృష్ణ, శివలింగప్పలతో కలిసి ఆయ న మాట్లాడారు. తమ తల్లిదండ్రులైన పెం టమరాజు సుశీల, రంగారావుల సంస్మర ణార్థం విభిన్న రం గాల్లో ప్రతిభావంతులైన వారిని ప్రతియేటా అవార్డుల ప్రదా నోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ సినీ నటుడు సాయికుమార్‌, ఐఐ టీ ఢిల్లీ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రాంగోపాల్‌రావులకు పెంటమ రాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానం జరుగు తుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com