ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలి

- June 20, 2016 , by Maagulf
ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఇవాళ రాష్ట్రపతిభవన్‌లో ఆయన యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు యోగా మానసిక, శారీరక శక్తిని అందిస్తుందన్నారు. యోగా చేయడం వల్ల శారీరం, మెదడు మధ్య సమన్వయం ఏర్పడుతుందని, దాని వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతందని ప్రణబ్ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com