ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలి
- June 20, 2016ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఇవాళ రాష్ట్రపతిభవన్లో ఆయన యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు యోగా మానసిక, శారీరక శక్తిని అందిస్తుందన్నారు. యోగా చేయడం వల్ల శారీరం, మెదడు మధ్య సమన్వయం ఏర్పడుతుందని, దాని వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతందని ప్రణబ్ అన్నారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి