సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- October 05, 2024
న్యూ ఢీల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ పై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు కమిటీ వేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పు చేశారన్నది రుజువైందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు వేసిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని జగన్ తెలిపారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. బాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విషయంలో ఎవరైనా ఆడుకుంటే మామూలుగా వుండదని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









