సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- October 05, 2024
న్యూ ఢీల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ పై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు కమిటీ వేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పు చేశారన్నది రుజువైందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు వేసిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని జగన్ తెలిపారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. బాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విషయంలో ఎవరైనా ఆడుకుంటే మామూలుగా వుండదని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







