పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!
- October 15, 2024
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో కేంద్రమంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి... పాకిస్తాన్ కు వెళ్లిన కేంద్రం మంత్రిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. భారత విదేశాంగ మంత్రి హోదాలో... జై శంకర్ తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా... షాంగై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్.ఇక సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కూడా జై శంకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ అలాగే జై శంకర్ లు ఒకరినొకరు పరిష్కరించుకున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









