పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!
- October 15, 2024
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో కేంద్రమంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి... పాకిస్తాన్ కు వెళ్లిన కేంద్రం మంత్రిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. భారత విదేశాంగ మంత్రి హోదాలో... జై శంకర్ తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా... షాంగై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్.ఇక సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కూడా జై శంకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ అలాగే జై శంకర్ లు ఒకరినొకరు పరిష్కరించుకున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







