పాకిస్తాన్ గడ్డ పై అడుగు పెట్టిన కేంద్రమంత్రి!
- October 15, 2024
న్యూ ఢిల్లీ: పాకిస్తాన్ లో కేంద్రమంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి... పాకిస్తాన్ కు వెళ్లిన కేంద్రం మంత్రిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. భారత విదేశాంగ మంత్రి హోదాలో... జై శంకర్ తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా... షాంగై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్.ఇక సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు కూడా జై శంకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ అలాగే జై శంకర్ లు ఒకరినొకరు పరిష్కరించుకున్నారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి