పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- October 17, 2024
గాజా: గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవల కారణంగా సామాన్య ప్రజలు చాలా మంది మరణించారు.అయితే తాజాగా ఇజ్రాయిల్ చేసిన పనికి.. గాజాకు చెందిన 28 మంది దుర్మరణం చెందారు.ఈ సంఘటన గురువారం రోజున రాత్రి ఈ చోటు చేసుకుంది.
ఉత్తర గాజాలో ఉన్న ఓ పాఠశాల భవనంపై...ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ ఘటనలో ఏకంగా 15 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారట.ఇక ఈ సంఘటనలో.. మరో 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక గాజాలోని... హుస్సేని అనే స్కూల్ వద్ద కూడా కాల్పులు జరిపారు ఇజ్రాయిల్ మూకలు.ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయట.దీంతో గాజా వణికిపోతోంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







