పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- October 17, 2024
గాజా: గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవల కారణంగా సామాన్య ప్రజలు చాలా మంది మరణించారు.అయితే తాజాగా ఇజ్రాయిల్ చేసిన పనికి.. గాజాకు చెందిన 28 మంది దుర్మరణం చెందారు.ఈ సంఘటన గురువారం రోజున రాత్రి ఈ చోటు చేసుకుంది.
ఉత్తర గాజాలో ఉన్న ఓ పాఠశాల భవనంపై...ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ ఘటనలో ఏకంగా 15 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారట.ఇక ఈ సంఘటనలో.. మరో 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక గాజాలోని... హుస్సేని అనే స్కూల్ వద్ద కూడా కాల్పులు జరిపారు ఇజ్రాయిల్ మూకలు.ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయట.దీంతో గాజా వణికిపోతోంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







