శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్
- October 18, 2024
శబరిమల: కేరళలోని ప్రముఖ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి నియమితులయ్యారు. లాటరీ పద్ధతిలో ఆలయ అధికారులు ఎంపిక చేశారు. శబరిమల ఆలయానికి చెందిన 40 మంది పూజారులు ప్రధాన పూజారికి పోటీ పడ్డారు. లాటరీ ద్వారా ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపికయ్యారు. అలాగే శబరిమల అయ్యప్ప ఆలయానికి వంద మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన పూజారిగా కొజికోడ్కు చెందిన వాసుదేవన్ నంబూద్రి నియమితులయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







