చిత్రామృతం..ఏడాది చివర్లో గాయని అద్భుత సంగీత కార్యక్రమం
- October 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 22న చిత్రామృతం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్ర పరిశ్రమలోరి వచ్చి 45 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సినీ సంగీతంలో అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. వినయం, వృత్తిపరమైన నిబద్ధత గురించి ప్రత్యేకంగా తెలిపారు. ఇది ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరి పై చెరగని ముద్ర వేసిందన్నారు ఆర్పీ పట్నాయక్ . చిత్రామృతం కార్యక్రమాన్ని న్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఓ ప్రకటనలో వెలువడింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







