ఒమన్లో కుప్పకూలిన భవనం..ఇద్దరు మృతి
- October 20, 2024
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ లోని విలాయత్ ఆఫ్ సుర్లో పాత భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రవాసులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. సమాచారం అందగానే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ బృందాలు తెల్లవారుజాము నుండి విలాయత్ ఆఫ్ సూర్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. సంఘటన స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









