ఒమన్లో కుప్పకూలిన భవనం..ఇద్దరు మృతి
- October 20, 2024
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ లోని విలాయత్ ఆఫ్ సుర్లో పాత భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రవాసులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. సమాచారం అందగానే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ బృందాలు తెల్లవారుజాము నుండి విలాయత్ ఆఫ్ సూర్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. సంఘటన స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









