కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!
- October 24, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం.. 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' అక్టోబర్ 28న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు జరుగుతుంది. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈవెంట్కు హాజరు కావడానికి అక్టోబర్ 26వ తేదీలోపు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







