కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!
- October 24, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం.. 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' అక్టోబర్ 28న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు జరుగుతుంది. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈవెంట్కు హాజరు కావడానికి అక్టోబర్ 26వ తేదీలోపు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







