టర్కీ రక్షణ సంస్థపై ఉగ్రవాదుల దాడి..ఖండించిన సౌదీ అరేబియా
- October 24, 2024
అంకారా: తుర్కియేలోని ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు తుర్కియేలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. టర్కీ రాజధాని అంకారాలో ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి తప్పుబట్టింది. అన్ని రకాల ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సౌదీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఎంబసీ బాధిత కుటుంబాలకు, టర్కియే ప్రభుత్వానికి సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







