టర్కీ రక్షణ సంస్థపై ఉగ్రవాదుల దాడి..ఖండించిన సౌదీ అరేబియా
- October 24, 2024
అంకారా: తుర్కియేలోని ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు తుర్కియేలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. టర్కీ రాజధాని అంకారాలో ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి తప్పుబట్టింది. అన్ని రకాల ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సౌదీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఎంబసీ బాధిత కుటుంబాలకు, టర్కియే ప్రభుత్వానికి సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!