ఒమన్-ఉక్రెయిన్ సంబంధాలు బలోపేతం..మస్కట్లో ఉక్రేనియన్ ఎంబసీ ప్రారంభం..!!
- October 24, 2024
మస్కట్: మస్కట్లో ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని..ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమక్షంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని విస్తరించడం వంటి ఫ్రేమ్వర్క్లో రాయబార కార్యాలయం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఒమన్ - ఉక్రెయిన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు పడ్డాయని ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు, అరబ్, ఇతర దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







