పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది
- June 23, 2016
వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ.30 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, విదేశీ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం తగ్గి 1,265.20 డాలర్లకు చేరింది. .
స్వల్పంగా పెరిగిన వెండి వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రూ. 170 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,300కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







