పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది
- June 23, 2016
వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ.30 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, విదేశీ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం తగ్గి 1,265.20 డాలర్లకు చేరింది. .
స్వల్పంగా పెరిగిన వెండి వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రూ. 170 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,300కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









