ఖతార్ బోట్ షో..20వేల సందర్శకులు వచ్చే అవకాశం..!!
- November 10, 2024
దోహా: ఖతార్ బోట్ షోకు 20వేల సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ, ఖతార్ బోట్ షో 2024 కోసం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, మహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. మెరైన్ సర్వీసెస్, ఇండస్ట్రీ సెక్టార్లో విస్తృత శ్రేణి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఈ ప్రదర్శనను ఒక ముఖ్యమైన వేదికగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనలో 11 దేశాల నుండి 75 కంపెనీలు పల్గొంటున్నాయని, 100 సముద్ర నౌకల ప్రదర్శనకు ఉన్నాయని పేర్కొన్నారు. ఖతార్ సముద్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి ఎగ్జిబిషన్ సహాయపడుతుందని అతను తెలిపాడు. ఖతార్ బోట్ షో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఖతార్ను ప్రపంచ సముద్ర పర్యాటక గమ్యస్థానంగా చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







