ఖతార్ బోట్ షో..20వేల సందర్శకులు వచ్చే అవకాశం..!!
- November 10, 2024
దోహా: ఖతార్ బోట్ షోకు 20వేల సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ, ఖతార్ బోట్ షో 2024 కోసం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, మహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. మెరైన్ సర్వీసెస్, ఇండస్ట్రీ సెక్టార్లో విస్తృత శ్రేణి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఈ ప్రదర్శనను ఒక ముఖ్యమైన వేదికగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనలో 11 దేశాల నుండి 75 కంపెనీలు పల్గొంటున్నాయని, 100 సముద్ర నౌకల ప్రదర్శనకు ఉన్నాయని పేర్కొన్నారు. ఖతార్ సముద్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి ఎగ్జిబిషన్ సహాయపడుతుందని అతను తెలిపాడు. ఖతార్ బోట్ షో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఖతార్ను ప్రపంచ సముద్ర పర్యాటక గమ్యస్థానంగా చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









