తెలంగాణ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- November 13, 2024
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో కొనసాగనుంది.ఆమె 21వ తేదీ (గురువారం) సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. మరుసటి రోజు 22న (శుక్రవారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్ మంథన్ – 2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









