ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు
- July 07, 2015
ఈద్ ఉల్ ఫిత్ర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగానే వేతనాలు అందజేయనున్నట్టు ఖతార్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉద్యోగులు తమ వేతనాలను రమదాన్ , 27 వ రోజు, 1463 హెచ్, అంటే ఈ సంవత్సరం జులై 14 లోగా అందుకుంటారని, తద్వారా ఈద్ పండుగ సంబరాలను జరుపుకోవడానికి సౌలభ్యంగా ఉండుందని ఒక ప్రకటనలో ఆ శాఖ వారు తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









