ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు
- July 07, 2015
ఈద్ ఉల్ ఫిత్ర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగానే వేతనాలు అందజేయనున్నట్టు ఖతార్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉద్యోగులు తమ వేతనాలను రమదాన్ , 27 వ రోజు, 1463 హెచ్, అంటే ఈ సంవత్సరం జులై 14 లోగా అందుకుంటారని, తద్వారా ఈద్ పండుగ సంబరాలను జరుపుకోవడానికి సౌలభ్యంగా ఉండుందని ఒక ప్రకటనలో ఆ శాఖ వారు తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







