అంఘరా స్క్రాయార్డ్ పేలుడులో ఒకరు మృతి, మరొకరికి గాయాలు..!!
- November 19, 2024
కువైట్: అంఘరా స్క్రాయార్డ్లో ట్యాంక్ ట్రక్కు పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. మృతుడు ఈజిప్టు జాతీయుడిగా గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం, అంఘరా స్క్రాప్ ప్రాంతంలోని ట్యాంక్ ఫ్యాక్టరీలో ఉండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందగానే ఫైర్ డిపార్టుమెంట్ వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







