అంఘరా స్క్రాయార్డ్ పేలుడులో ఒకరు మృతి, మరొకరికి గాయాలు..!!
- November 19, 2024
కువైట్: అంఘరా స్క్రాయార్డ్లో ట్యాంక్ ట్రక్కు పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. మృతుడు ఈజిప్టు జాతీయుడిగా గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం, అంఘరా స్క్రాప్ ప్రాంతంలోని ట్యాంక్ ఫ్యాక్టరీలో ఉండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందగానే ఫైర్ డిపార్టుమెంట్ వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







