దుబాయ్ లో వైద్యులు, సిబ్బందికి జీతాలు చెల్లించని ఆసుపత్రి సీజ్..!!
- November 20, 2024
దుబాయ్: వైద్యులు, నర్సులతో సహా సిబ్బందికి జీతాలు చెల్లించని దుబాయ్లోని హెల్త్కేర్ ఫెసిలిటీలో పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. క్లినిక్లో స్వాధీనం చేసుకున్న వస్తువులలో లక్షలాది దిర్హామ్ల విలువైన ఎక్స్రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు వంటి అధునాతన రోగనిర్ధారణ సాధనాలు ఉన్నాయి. అత్యంత విలువైన ఆస్తులలో Dh1.7 మిలియన్ విలువైన కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ కూడా ఉందని కోర్టు డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తుంది. సిబ్బందికి జీతాలు, అప్పులను తీర్చడంలో ఆసుపత్రి విఫలమైందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
--ప్రదీప్ చెవ్వా(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









