దుబాయ్ లో వైద్యులు, సిబ్బందికి జీతాలు చెల్లించని ఆసుపత్రి సీజ్..!!
- November 20, 2024
దుబాయ్: వైద్యులు, నర్సులతో సహా సిబ్బందికి జీతాలు చెల్లించని దుబాయ్లోని హెల్త్కేర్ ఫెసిలిటీలో పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. క్లినిక్లో స్వాధీనం చేసుకున్న వస్తువులలో లక్షలాది దిర్హామ్ల విలువైన ఎక్స్రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు వంటి అధునాతన రోగనిర్ధారణ సాధనాలు ఉన్నాయి. అత్యంత విలువైన ఆస్తులలో Dh1.7 మిలియన్ విలువైన కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ కూడా ఉందని కోర్టు డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తుంది. సిబ్బందికి జీతాలు, అప్పులను తీర్చడంలో ఆసుపత్రి విఫలమైందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
--ప్రదీప్ చెవ్వా(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







