87% ప్రవాసుల బయోమెట్రిక్ నమోదు పూర్తి..!!
- November 20, 2024
కువైట్: కువైట్లోని 87 శాతం మంది ప్రవాసులు బయోమెట్రిక్ నమోదును పూర్తి చేశారని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్లోని వ్యక్తిగత గుర్తింపు విభాగం డైరెక్టర్ బ్రిగ్ నయెఫ్ అల్-ముతైరీ తెలిపారు. నివాసితులు బయోమెట్రిక్ నమోదును పూర్తి చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, దాదాపు 98 శాతం మంది కువైటీలు తమ బయోమెట్రిక్లను సమర్పించారని, కేవలం 20,000 మంది పౌరులు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







