సీత్ర సమీపంలో పడవ ప్రమాదం.. ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి..!!
- November 22, 2024
మనామా: సీత్ర సమీపంలో పడవ ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం పడవ ఢీకొనడంతో సీత్ర సమీపంలో అదృశ్యమైన 26 ఏళ్ల ఇసా అలీ కోసం రెస్క్యూ టీమ్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో అతడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అల్వార్ఫ్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి చేపల వేటకు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నేతృత్వంలో డైవర్లు, సివిల్ పెట్రోలింగ్, స్థానిక మత్స్యకారుల మద్దతుతో రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







