సీత్ర సమీపంలో పడవ ప్రమాదం.. ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి..!!
- November 22, 2024
మనామా: సీత్ర సమీపంలో పడవ ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం పడవ ఢీకొనడంతో సీత్ర సమీపంలో అదృశ్యమైన 26 ఏళ్ల ఇసా అలీ కోసం రెస్క్యూ టీమ్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో అతడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అల్వార్ఫ్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి చేపల వేటకు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నేతృత్వంలో డైవర్లు, సివిల్ పెట్రోలింగ్, స్థానిక మత్స్యకారుల మద్దతుతో రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









