కువైట్లో "మోడైలాగ్" పుస్తకాన్ని ఆవిష్కరించిన స్మృతి ఇరానీ
- November 23, 2024
కువైట్: కువైట్లో డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రచించిన "మోడైలాగ్: కన్వర్సేషన్స్ ఫర్ ఎ విక్షిత్ భారత్" పుస్తకాన్ని భారత మాజీ కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, పుస్తక రచయిత డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ లతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా కువైట్ గురించి ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నట్టు రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు. మోదీలాగ్ ద్వారా డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్న కథనాల సారాంశాన్ని అందించారని స్మృతి ఇరానీ అన్నారు. ఈ పుస్తకంలో 4,200 మందికి పైగా వ్యక్తుల నుండి వచ్చిన ప్రతిస్పందనలతో ప్రజలపై మన్ కీ బాత్ చూపెట్టిన సానుకూల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









