స్వదేశానికి ప్రవాసుల పార్ధీవదేహాలు.. కొత్త నిబంధనలు జారీ..!!
- November 24, 2024
దుబాయ్: దుబాయ్లోని భారత కాన్సులేట్ మరణించిన ప్రవాసుల అవశేషాలను స్వదేశానికి తీసుకురావడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నియమాలలో ఒకటి రక్త బంధువు లేదా పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి మాత్రమే అవసరమైన పత్రాలపై సంతకాలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. స్వదేశానికి తిరిగి రావడానికి భారతీయ కాన్సులేట్ నుండి నిధులను విడుదల చేయడానికి పంచాయితీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని ఐదు వేర్వేరు అధికారుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ఎమిరేట్లలో కాన్సులేట్ కమ్యూనిటీ అసోసియేషన్ల ప్యానెల్ను కలిగి ఉందని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. డాక్యుమెంటేషన్ ఒక రోజులో సులభంగా పూర్తతుంది. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని వివిధ అధికారుల నుండి సంతకాలు అవసరం. దీంతో భారీ సమయం పట్టనుందని నివాసితులు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







