స్వదేశానికి ప్రవాసుల పార్ధీవదేహాలు.. కొత్త నిబంధనలు జారీ..!!
- November 24, 2024
దుబాయ్: దుబాయ్లోని భారత కాన్సులేట్ మరణించిన ప్రవాసుల అవశేషాలను స్వదేశానికి తీసుకురావడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నియమాలలో ఒకటి రక్త బంధువు లేదా పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి మాత్రమే అవసరమైన పత్రాలపై సంతకాలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. స్వదేశానికి తిరిగి రావడానికి భారతీయ కాన్సులేట్ నుండి నిధులను విడుదల చేయడానికి పంచాయితీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని ఐదు వేర్వేరు అధికారుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ఎమిరేట్లలో కాన్సులేట్ కమ్యూనిటీ అసోసియేషన్ల ప్యానెల్ను కలిగి ఉందని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. డాక్యుమెంటేషన్ ఒక రోజులో సులభంగా పూర్తతుంది. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని వివిధ అధికారుల నుండి సంతకాలు అవసరం. దీంతో భారీ సమయం పట్టనుందని నివాసితులు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









