స్వదేశానికి ప్రవాసుల పార్ధీవదేహాలు.. కొత్త నిబంధనలు జారీ..!!
- November 24, 2024
దుబాయ్: దుబాయ్లోని భారత కాన్సులేట్ మరణించిన ప్రవాసుల అవశేషాలను స్వదేశానికి తీసుకురావడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నియమాలలో ఒకటి రక్త బంధువు లేదా పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న వ్యక్తి మాత్రమే అవసరమైన పత్రాలపై సంతకాలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. స్వదేశానికి తిరిగి రావడానికి భారతీయ కాన్సులేట్ నుండి నిధులను విడుదల చేయడానికి పంచాయితీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని ఐదు వేర్వేరు అధికారుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ఎమిరేట్లలో కాన్సులేట్ కమ్యూనిటీ అసోసియేషన్ల ప్యానెల్ను కలిగి ఉందని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. డాక్యుమెంటేషన్ ఒక రోజులో సులభంగా పూర్తతుంది. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలతో సహా భారతదేశంలోని వివిధ అధికారుల నుండి సంతకాలు అవసరం. దీంతో భారీ సమయం పట్టనుందని నివాసితులు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







