సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!
- December 03, 2024
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన 164 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో హోం, హెల్త్, ఎడ్యుకేషన్, మునిసిపాలిటీ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరూ లంచం, కార్యాలయ దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నజాహా అధికారులు నవంబర్ నెలలో 1635 తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించారు. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను నమోదు చేసినట్లు, 370 మంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







