త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!
- December 03, 2024
దుబాయ్: ఎమిరేట్లో ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కిచెన్లు లేని భవనాలను కలిగి ఉన్న ప్రపంచంలోని మొదటి నగరంగా దుబాయ్ త్వరలో మారనుంది. దుబాయ్లో కిచెన్లెస్ భవనాల ప్రణాళికలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ నూన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ అలబ్బర్ వెల్లడించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేగంగా పెరగడం డైనింగ్ అలవాట్లను మార్చిందని అలబ్బర్ వివరించారు.
యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజెన్ వృద్ధి ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో పెరిగింది. 2017లో $1-బిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన నూన్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సవాలు చేస్తూ యూఏఈలో ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







