త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!
- December 03, 2024
దుబాయ్: ఎమిరేట్లో ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కిచెన్లు లేని భవనాలను కలిగి ఉన్న ప్రపంచంలోని మొదటి నగరంగా దుబాయ్ త్వరలో మారనుంది. దుబాయ్లో కిచెన్లెస్ భవనాల ప్రణాళికలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ నూన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ అలబ్బర్ వెల్లడించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేగంగా పెరగడం డైనింగ్ అలవాట్లను మార్చిందని అలబ్బర్ వివరించారు.
యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజెన్ వృద్ధి ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో పెరిగింది. 2017లో $1-బిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన నూన్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సవాలు చేస్తూ యూఏఈలో ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









