త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!
- December 03, 2024
దుబాయ్: ఎమిరేట్లో ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కిచెన్లు లేని భవనాలను కలిగి ఉన్న ప్రపంచంలోని మొదటి నగరంగా దుబాయ్ త్వరలో మారనుంది. దుబాయ్లో కిచెన్లెస్ భవనాల ప్రణాళికలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ నూన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ అలబ్బర్ వెల్లడించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేగంగా పెరగడం డైనింగ్ అలవాట్లను మార్చిందని అలబ్బర్ వివరించారు.
యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజెన్ వృద్ధి ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో పెరిగింది. 2017లో $1-బిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన నూన్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సవాలు చేస్తూ యూఏఈలో ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









