రాజ్యాంగం బుక్ పట్టుకుని రాహుల్, ప్రియాంక నిరసన
- December 06, 2024
న్యూ ఢిల్లీ: అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక పాల్గొన్నారు. రాజ్యంగ పుస్తకం పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ భాయ్ భాయ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









