పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9 న బ్రిటన్ వెళ్తున్నాడు..
- June 26, 2016
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే నెల 9 న బ్రిటన్ వెళ్తున్నాడు. లండన్ లో ప్రవాసాంధ్రులు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. మొదట యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో జరిగే జయతే కూచిపూడి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్టు గా హాజరవుతాడని సమాచారం.
అలాగే ట్రోక్సీ లో జరిగే ఆరో వార్షికోత్సవానికి కూడా పవన్ అటెండ్ అవుతున్నాడని తెలిసింది. యుకె, యూరప్ దేశాల్లో తన ఫ్యాన్స్ ఏర్పాటు చేసే ముఖాముఖి ప్రోగ్రాం లో కూడా పవన్ పాల్గొని వారితో మమేకమవుతాడట.యుక్తా కు చెందినా గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ పర్యటనకు సంబందించిన ఏర్పాట్లు జరుగు తున్నాయని తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







