యూఏఈలో ఘనంగా వైస్ జగన్ జన్మదిన వేడుకలు
- December 23, 2024
దుబాయ్: దుబాయ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూఏఈ దుబాయ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులందరూ కలిసి కరామా పార్క్ నందు కేక్ కటింగ్ చేశారు.
తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలిపి.50 మందికి గ్రాసరీ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ ఎన్ఆర్ఐ సభ్యులు చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అల్ల బకాష్, అజీజ్,షేక్ అబ్దుల్లా, ఇర్షాద్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము, రమేష్, శ్రీను, భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









