యూఏఈలో ఘనంగా వైస్ జగన్ జన్మదిన వేడుకలు
- December 23, 2024
దుబాయ్: దుబాయ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూఏఈ దుబాయ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులందరూ కలిసి కరామా పార్క్ నందు కేక్ కటింగ్ చేశారు.
తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలిపి.50 మందికి గ్రాసరీ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ ఎన్ఆర్ఐ సభ్యులు చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అల్ల బకాష్, అజీజ్,షేక్ అబ్దుల్లా, ఇర్షాద్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము, రమేష్, శ్రీను, భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్









