యూఏఈలో ఘనంగా వైస్ జగన్ జన్మదిన వేడుకలు
- December 23, 2024
దుబాయ్: దుబాయ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా యూఏఈ దుబాయ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులందరూ కలిసి కరామా పార్క్ నందు కేక్ కటింగ్ చేశారు.
తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలిపి.50 మందికి గ్రాసరీ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ ఎన్ఆర్ఐ సభ్యులు చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అల్ల బకాష్, అజీజ్,షేక్ అబ్దుల్లా, ఇర్షాద్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము, రమేష్, శ్రీను, భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







