చల్లని సేవ
- June 27, 2016_1467092386.jpg)
ఎండాకాలం..పైగా దుబాయ్ ఎండలు..అందునా పవిత్ర రమదాన్ మాసం..ఈ వేడికి కార్మిక సోదరులు ఎంతో అలసట చెందుతారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ లోని జెబెల్ ఆలి లో గల డిస్కవరీ గార్డెన్స్ లో అక్కడి కమ్యూనిటీ సభ్యులు కలిసి స్ట్రీట్ 5 లో ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మహత్తర కార్యం శ్రీమతి నాహిద్ సాబీర్ గారి పర్యవేక్షణ లో జరిగింది. ఈ సందర్భంగా నాహిద్ సాబీర్ గారు మాట్లాడుతూ " ఈ ఫ్రిడ్జ్ లో మంచినీరు, పళ్ళ రసాలు, మజ్జిగ, చాకోలెట్లు, పళ్ళు, కేకులు, కప్ కేకులు, తాజా వంటకాలు మొదలైన వాటితో నింపవచ్చని చెప్పారు. డిస్కవరీ గార్డెన్స్, గార్డెన్స్, మసాకిన్ లో నివసిస్తున్న వారు తమ శక్తి మేరకు ఈ ఫ్రిడ్జ్ ను నింపి ఈ స్వచ్చంధ కార్యక్రమానికి చేయూతనివ్వాలని" పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









