మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..
- December 26, 2024
న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. గురువారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ (92) మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. వయో సంబంధిత వైద్య పరిస్థితులతో చికిత్స పొందుతున్న మన్మోహన్ సింగ్ నేడు ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. రాత్రి 8గంటల 6 నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి ఆయనను తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. మన్మోహన్ సింగ్ రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









