థాయ్లాండ్కు వెళ్లే వారికి అలెర్ట్.. జనవరి 1నుండి ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి..!!
- December 28, 2024
దుబాయ్: థాయిలాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే యూఏఈ నివాసితులు తప్పనిసరిగా కొత్త ఇ-వీసా ప్లాట్ఫారమ్ ద్వారా జనవరి 1నుండి దరఖాస్తు చేసుకోవాలి. ఎంబసీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. దరఖాస్తుదారులు ఇకపై అబుదాబిలోని రాయల్ థాయ్ ఎంబసీ లేదా దుబాయ్లోని రాయల్ థాయ్ కాన్సులేట్-జనరల్ వద్ద వ్యక్తిగతంగా పాస్పోర్ట్లు, అసలు సహాయక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ముందుగా, దరఖాస్తుదారు తప్పనిసరిగా థాయిలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో ఖాతాను నమోదు చేయాలి. ఇ-వీసా దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, దరఖాస్తుదారునికి నిర్ధారణ ఇమెయిల్ అందుతుంది. థాయ్లాండ్లోని డిపార్చర్, ఎయిర్లైన్ అధికారులకు అలాగే ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించడానికి దరఖాస్తుదారు ఈ ఇమెయిల్ కాపీని తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







