మినిమం రిటైర్మెంట్ పింఛన్ Dhs17,500.. షార్జా రూలర్ ఆమోదం..!!
- December 31, 2024
యూఏఈ: షార్జా ఎమిరేట్లో పదవీ విరమణ చేసిన వారి కనీస పదవీ విరమణ పెన్షన్ను 17,500 Dhsకు పెంచడానికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. ఈ పెరుగుదల డిసెంబర్ 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. వార్షిక ఆర్థిక వ్యయం Dhs1.3 మిలియన్లకు లోబడి ఉంటుంది. షార్జాలోని మానవ వనరుల విభాగం అధిపతి అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాగ్బీ "డైరెక్ట్ లైన్" ప్రోగ్రామ్తో ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









