మినిమం రిటైర్మెంట్ పింఛన్ Dhs17,500.. షార్జా రూలర్ ఆమోదం..!!
- December 31, 2024
యూఏఈ: షార్జా ఎమిరేట్లో పదవీ విరమణ చేసిన వారి కనీస పదవీ విరమణ పెన్షన్ను 17,500 Dhsకు పెంచడానికి సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. ఈ పెరుగుదల డిసెంబర్ 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. వార్షిక ఆర్థిక వ్యయం Dhs1.3 మిలియన్లకు లోబడి ఉంటుంది. షార్జాలోని మానవ వనరుల విభాగం అధిపతి అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాగ్బీ "డైరెక్ట్ లైన్" ప్రోగ్రామ్తో ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







