లుసైల్ బౌలేవార్డ్.. పైరోడ్రోన్లు, స్టేజ్ షోలు..!!
- December 31, 2024
దోహా: లుసైల్ బౌలేవార్డ్ న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైంది. అద్భుత ఫైర్ వర్క్స్ తో 2025కి స్వాగతం పలికేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 31న జరిగే వేడుకల్లో అందరిని పాల్గొనాలని లుసైల్ సిటీ మేనేజ్మెంట్ ఆహ్వానం పలుకుతుంది. లేజర్ షో సాయంత్రం 6 గంటలకు, స్టేజ్ షో కార్యక్రమాలు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. డీజే ఎంకే అండ్ డ్రమ్మర్ క్రిస్టినా ప్రోగ్రామ్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. అర్ధరాత్రి 12గంటలకు ఆకాశం ఫైర్ వర్క్స్, పైరోడ్రోన్స్ షో, లేజర్ షో ప్రారంభం అవుతుంది. దోహా మెట్రో తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









