ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో..భారత నగరాలే టాప్
- January 03, 2025
బెంగళూరు: ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్లోని రెండు నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. పుణే రెండో స్థానంలో నిలిచింది. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల పాటు ట్రాఫిక్లోనే ఉంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









