ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో..భారత నగరాలే టాప్
- January 03, 2025
బెంగళూరు: ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్లోని రెండు నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. పుణే రెండో స్థానంలో నిలిచింది. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల పాటు ట్రాఫిక్లోనే ఉంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









